Skip to content

ebys.in

News ON Change

Menu
  • Home
  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Terms and Conditions
  • Contact US
  • About US
  • Disclaimer
  • Privacy Policy
Menu
ఏపీ ప్రజలు ఎటు వైపు

ఏపీ ప్రజలు ఎటు వైపు

Posted on December 6, 2022

ఒక పక్క వైసీపీ వాళ్ళు కర్నూల్ లో రాయలసీమ గర్జన పేరు తో 3 రాజధానులు కావాలని చుస్తునారు . మరో వైపు చంద్రబాబు సభలకి జనం బాగానే వస్తున్నారు . మరో వైపు పవన్ కళ్యాణ్ సభలకు జనం వస్తున్నారు . ఇంతకీ జనం నాడి ఏంటో పార్టీలకి అర్థం కాకా తల పట్టుకుంటున్నారు . ప్రభుత్వా వ్యతిరేక ఓటు చిలనీవాను అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ని కవ్విస్తున్నాడు. మరో వైపు బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనీ , మరో వైపు టీడీపీ జనసేన పోటీ చేస్తాయని . ఏపీ రాజకీయాలు అర్థం కాకా పొలిటికల్ అనలిస్ట్ లు కూడా తల పట్టుకుంటున్నారు . చూద్దాం 2024 లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • #Education
  • #Entertainment
  • #Politics
  • #Technology
  • Entertainment
  • Home
  • Uncategorized
©2023 ebys.in | Design: Newspaperly WordPress Theme